గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నట్టు కమిన్స్ తెలిపాడు. మరోవైపు గుజరాత్ టైటన్స్ ఒక మార్పు చేసింది. కరీమ్ జనత్ ప్లేస్లో జెరాల్డ్ కొయెట్జియాను జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్లో నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు జరిగితే..మూడుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ గెలిచింది. ఒకే ఒక్కసారి ఛేజ్ చేసిన టీమ్ గెలిచింది. మరి ఈ లాజిక్ ప్యాట్ కమిన్స్ మిస్ అయ్యాడా..? లేక కమిన్స్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనేది మ్యాచ్ ఫలితం తర్వాత తెలుస్తుంది.
టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?

Categories:
Related Post

మ్యాచ్ విన్నర్ లేడు..ఆ ముగ్గురు అవసరమా?మ్యాచ్ విన్నర్ లేడు..ఆ ముగ్గురు అవసరమా?
థలా పగ్గాలు చేపట్టినా, సీఎస్కే తలరాత మాత్రం మారలేదు. కోల్కత నైట్రైడర్స్ చేతిలో ఘోర పరాజయం తప్పలేదు. 5 సార్లు ఛాంపియన్గా గెలిచిన టీమ్..తమ సొంతగడ్డపై 20 ఓవర్లు ఆడినా 103 రన్స్ మాత్రమే చేయడమంటే..ఇంతకు మించిన ఘోర అవమానం మరొకటి

6 బంతుల్లో 6 సిక్స్ల ఆర్య..ఇప్పుడు సెంచరీ6 బంతుల్లో 6 సిక్స్ల ఆర్య..ఇప్పుడు సెంచరీ
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య..సెంచరీతో దుమ్మురేపాడు. ఇవాళ ఇతడే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇంతకీ ఎవరీ ఆర్య? ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అండర్-19లోనూ తనదైన మార్క్ చూపించాడు. 2021లో దేశవాళీ టీ20లో

ఎవరి ఆశలు నిలబడతాయ్..?ఎవరి ఆశలు నిలబడతాయ్..?
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోయే మ్యాచ్ ఇరుజట్లకు డూ ఆర్ డై లాంటిదే. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి 4 పాయింట్లతో ఉన్నాయి. 9వ