కామెంటేటర్లు సైమన్ డూల్, హర్షా భోగ్లేను ఈడెన్గార్డెన్స్లో అడుగుపెట్టనివ్వొద్దంటూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB)..బీసీసీఐకి లేఖ రాసింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్పై ఈ ఇద్దరూ చేసిన కామెంట్సే ఇందుకు కారణం. కేకేఆర్కు హోమ్ పిచ్ కలిసి రావట్లేదని..వాళ్లు వేరే గ్రౌండ్ చూసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పిచ్ క్యూరెటర్ బీసీసీఐ రూల్స్ బుక్ ప్రకారమే పిచ్ను తయారు చేస్తున్నారని తెలిపారు. మరి ఈ లెటర్పై బీసీసీఐ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అదే జరిగితే కేకేఆర్, జీటీ మధ్య జరిగే మ్యాచ్లో ఈ ఇద్దరు కామెంటేటర్స్ కనిపించరు.
ఎక్కువ మాట్లాడితే అంతే..

Related Post

అయ్యారే.. వెంకటేశ్ అయ్యర్అయ్యారే.. వెంకటేశ్ అయ్యర్
ఆక్షన్లో దక్కిన భారీ ధర..ఒత్తిడికి గురి చేస్తోందా? ఫామ్లో లేక సతమతమవుతున్నాడా? మెంటల్లీ, టెక్నికల్లీ అంత ఫిట్గా అనిపించడం లేదు. వెంకటేశ్ అయ్యర్, రూ. 23.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ వశమై అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ మ్యాచుల్లో ఏ మాత్రం

ధోని వర్సెస్ కోహ్లీ..? కానే కాదుధోని వర్సెస్ కోహ్లీ..? కానే కాదు
టీమిండియా లెజెండ్స్ మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోందా? అంటే కానే కాదు..ఇద్దరూ గ్రేట్ ప్లేయర్స్..జస్ట్ గేమ్ను ఆస్వాదిస్తారంతే. ఇది ఓన్లీ సీఎస్కే వర్సెస్ ఆర్సీబీగానే చూడాలి. ముఖ్యంగా ధోని ఐపీఎల్లో తప్ప ఇంకెక్కడా ఆడటం లేదు..

ముంబై సిక్సర్ముంబై సిక్సర్
మొదటి 5 మ్యాచుల్లో 4 మ్యాచుల్లో ఓడిపోయి కేవలం ఒకటే గెలిచిన ముంబై ఇండియన్స్ను చూసి..అభిమానులంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. కొందరు విశ్లేషకులైతే ఈ సీజన్లో చాన్సే లేదన్నారు. కానీ ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఈ టీమ్కు తెలుసు..ఎప్పుడు ఎలా బౌన్స్