చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది రివేంజ్ టైమ్..ఈ రెండు జట్ల మధ్య అంతకు ముందు చెన్నైలో మ్యాచ్ జరగగా..సీఎస్కే ముంబైని ఓడించింది. మరి ఇప్పుడు ముంబై ఇలాఖా వాంఖడేలో మ్యాచ్ జరుగుతుంది. మరి హోమ్ అడ్వాంటేజ్ తీసుకుని చెన్నైకి ఇచ్చిపడేయాలని ముంబై చూస్తోంది. ఐతే చెన్నై జట్టులో డెవాల్డ్ బ్రెవిస్ చేరాడు. గాయంతో టోర్నీకి దూరమైన గుర్జప్నీత్ సింగ్ స్థానంలో ఇతడిని రూ. 2.2 కోట్లకు తీసుకుంది. 2022, 2024 సీజన్లలో ముంబై ఇండియన్స్కు ఆడిన బ్రెవిస్..వాంఖడేలో ఈసారి ఎల్లో డ్రెస్లో కనిపించబోతున్నాడు. ఈ సీజన్లో తమ మాజీ ప్లేయర్సే ఆయా టీమ్ల ఓటమికి కారణమవుతున్నారు. మరి అదే ట్రెండ్ కంటిన్యూ అవ్వాలని బ్రెవిస్ వాంఖడేలో అదరగొట్టాలని సీఎస్కే ఆశపడుతోంది. మరి బ్రెవిస్ను ఆడిస్తారా..? బ్రెవిస్ ముంబై పాలిట విలన్లా మారతాడా…అనేది ఆసక్తిరేపుతోంది.
చెన్నై ప్లాన్ ప్రకారమే అతడిని తెచ్చింది

Related Post

బిగ్ మ్యాచ్..బిగ్ ప్లేయర్స్..ఫ్యాన్స్కు పండగేబిగ్ మ్యాచ్..బిగ్ ప్లేయర్స్..ఫ్యాన్స్కు పండగే
గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య థ్రిల్లర్ మ్యాచ్ జరగడం ఖాయం..వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్ ఊపులో ఉంది టైటన్స్…ఇక వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తోంది రాయల్స్. రెండు టీమ్లూ గెలుపు జోరుతో ఈ మ్యాచ్కు

అట్లుంటది “ఇంపాక్ట్”అట్లుంటది “ఇంపాక్ట్”
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఎప్పుడూ స్పెషలే, డిబేటబులే..ఆ డిస్కషన్ గురించి కాదుగానీ, ఓ సరదా సన్నివేశం గురించి మాట్లాడుకోవాలిప్పుడు. లక్నో, గుజరాత్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. లక్నో ఛేజింగ్ చేస్తున్న సమయంలో..ఇన్నింగ్స్ 13వ ఓవర్

అన్ని టీమ్స్ రిటైన్ లిస్ట్ కావాలా…ఇదిగోఅన్ని టీమ్స్ రిటైన్ లిస్ట్ కావాలా…ఇదిగో
ఇన్నాళ్లు ఉత్కంఠ రేపిన ఐపీఎల్ రిటెన్షన్ పూర్తయింది. ఫ్రాంచైజీలన్నీ తమకు కావాల్సిన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అత్యధికంగా రాజస్థాన్ రాయల్స్ , కోల్కత నైట్రైడర్స్ 6 గురు ప్లేయర్స్ను రిటైన్ చేసుకోగా…పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరినే రిటైన్ చేసుకుంది. ఇక రాజస్థాన్