గుజరాత్ టైటన్స్తో జరగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐతే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్లో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడని కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. మార్ష్ స్థానంలో హిమ్మత్ సింగ్ను జట్టులోకి తీసుకున్నాడు చెప్పాడు. మరోవైపు గుజరాత్ టైటన్స్ వాషింగ్టన్ సుందర్ను ప్లేయింగ్ లెవన్లోకి తీసుకుంది. ప్రసిద్ కృష్ణ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. మరి ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్ టైటన్స్ రెండొందల మార్క్ చేరుకుంటుందా? అనేది ఆసక్తికరం.
లక్నోకి బ్యాడ్ న్యూస్

Related Post

ఫామ్లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందేఫామ్లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందే
ఐపీఎల్ మెగా ఆక్షన్కు టైమ్ దగ్గర పడుతోంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఆక్షన్ జరగనుంది. ఐతే ఆక్షన్లో లిస్ట్ అయిన తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది కేఎస్ భరత్ గురించి. 2015లోనే

మూడొందల వీరుడు..చాన్స్ వదల్లేదుమూడొందల వీరుడు..చాన్స్ వదల్లేదు
కరుణ్ నాయర్, ఈ పేరు గుర్తుంది కదా..హార్డ్కోర్ టీమిండియా ఫ్యాన్స్కు కచ్చితంగా గుర్తుండిపోయే పోరు. ఎందుకంటే 2016లో టెస్టు అరంగేట్రం మ్యాచ్లోనే ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్గా, ఓవరాల్ క్రికెట్లో మూడో బ్యాటర్గా రికార్డులకెక్కాడు.

తలా ఓ మాట అంటున్నారు..తలా ఓ మాట అంటున్నారు..
చెన్నై సూపర్ కింగ్స్ ఓటములు..ఆ టీమ్ సీనియర్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనిపై విమర్శలు గుప్పించేలా చేస్తున్నాయి. సీఎస్కే అభిమానులే తలాను విమర్శిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఇంకెంతకాలం తలా తలా అంటూ ఆరాధిస్తారు, ఎంత ఆరాధించినా ఆయన బ్యాటింగ్