గుజరాత్ టైటన్స్తో జరగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐతే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్లో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడని కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. మార్ష్ స్థానంలో హిమ్మత్ సింగ్ను జట్టులోకి తీసుకున్నాడు చెప్పాడు. మరోవైపు గుజరాత్ టైటన్స్ వాషింగ్టన్ సుందర్ను ప్లేయింగ్ లెవన్లోకి తీసుకుంది. ప్రసిద్ కృష్ణ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. మరి ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్ టైటన్స్ రెండొందల మార్క్ చేరుకుంటుందా? అనేది ఆసక్తికరం.
లక్నోకి బ్యాడ్ న్యూస్

Related Post

లెటర్ ఉందా? చెక్ చేసిన సూర్యలెటర్ ఉందా? చెక్ చేసిన సూర్య
ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది. హార్దిక్ కాలి మడమ కాస్త ట్విస్ట్ అవడంతో..ఓవర్ మధ్యలో బ్రేక్ దొరికింది. అదే టైమ్లో సూర్యకుమార్ యాదవ్, బ్యాటర్ అభిషేక్శర్మ దగ్గరికి వెళ్లి అతడి

మళ్లీ తక్కువకే..పంజాబ్ గెలిచిందిమళ్లీ తక్కువకే..పంజాబ్ గెలిచింది
పంజాబ్ కింగ్స్కు వరుసగా రెండో మ్యాచ్లోనూ లో స్కోరింగ్ ఎన్కౌంటర్ను చవిచూసింది. గత మ్యాచ్లో కేకేఆర్పై 111 రన్స్ డిఫెండ్ చేసుకున్న పంజాబ్…ఈసారి ఆర్సీబీపై 96 రన్స్ను కొంచెం కష్టం..కొంచెం ఇష్టంగానే చేజ్ చేసింది. నెహాల్ వధేరా (19 బాల్స్లో 33*,

గురితప్పని గుజరాత్గురితప్పని గుజరాత్
గుజరాత్…ఆవా దే (గుజరాతీ భాషలో తీసుకురండి)..వాళ్ల ట్యాగ్లైన్కు తగ్గట్టుగానే మరో 2 పాయింట్లను తీసుకొచ్చింది. టైటన్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో వార్ వన్ సైడ్ చేసేసింది. మొదట బ్యాటింగ్ చేసి 20