ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరగబోయే రెండో టెస్ట్ కోసం కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. చెపాక్లో ఘన విజయం సాధించిన టీమిండియా…ఇప్పుడు కాన్పూర్లో రెండో టెస్ట్కు సిద్ధమైంది. చెపాక్లో అశ్విన్, పంత్, గిల్ సెంచరీలు చేసి ఊపు మీదున్నారు. ఐతే కాన్పూర్లో ఎవరు సెంచరీలు చేస్తారా? అనేది అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. కాన్పూర్లో ఇప్పటి కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్కు ఒక స్వీట్ మెమొరీ ఉంది. ఈ ముగ్గురూ 2009లో శ్రీలంకపై ఇదే వేదికలో సెంచరీలు చేశారు. మరి చెపాక్లో నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్, కింగ్ కోహ్లీ నుంచి శతకం చూడాలనేదే అభిమానుల కోరిక..
అప్పుడు ఆ ముగ్గురు…ఇప్పుడు ఎవరు?

Related Post

ఓరి మీ ఏషాలో సరిపోయారు ఇద్దరూఓరి మీ ఏషాలో సరిపోయారు ఇద్దరూ
ఒకరేమో ఇండియా పాకిస్తాన్కు వెళ్లి ఆడితే పాకిస్తాన్ కచ్చితంగా ఇండియాను ఓడిస్తుందంటాడు..ఇంకొకరేమో పాకిస్తాన్ తమ స్పిన్ ట్రాక్పై ఇండియాను ఈజీగా బోల్తా కొట్టిస్తుంది అని అంటారు. ఎక్కడ దొరికార్రా మీరంతా.. ఈ సీన్ ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మొదటి వన్డే మ్యాచ్

దేశానికి ఆడుతుంటే…ఫ్రాంచైజీ పైత్యమేమిటోదేశానికి ఆడుతుంటే…ఫ్రాంచైజీ పైత్యమేమిటో
విరాట్ కోహ్లీ…కింగ్ ఆఫ్ క్రికెట్ అనండి, చేజ్ మాస్టర్ అనండి, మీ ఇష్టం అద్బుతమైన ఆటగాడికి ఎన్నో పేర్లు పెట్టుకుంటారు ఫ్యాన్స్ ముద్దుగా…అక్కడిదాకా ఓకే. ఇండియా తరపున ఎన్నో రన్స్ స్కోర్ చేశాడు, ఎన్నో విజయాలు అందించాడు..మురిసిపోదాం, ప్రశంసిద్దాం..ఇదీ ఓకే. ఐపీఎల్లో

యువీ 6 సిక్స్లు కొట్టిన నేల..యువీ 6 సిక్స్లు కొట్టిన నేల..
2007 టీ20 వరల్డ్కప్లో యువరాజ్సింగ్ 6 బాల్స్లో 6 సిక్సర్లు కొట్టిన సీన్..ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ అద్భుతం జరిగింది సౌతాఫ్రికాలోని డర్బన్లో.. ఆ ఫీట్కు 17 ఏళ్లు పూర్తైనా..మరోసారి గుర్తుకొస్తోంది. ఎందుకంటే, ఇప్పుడు ఇండియా, సౌతాఫ్రికా మధ్య తొలి టీ20