చెన్నై సూపర్ కింగ్స్ సొంతగ్రౌండ్ చెపాక్లో శుభారంభం చేసింది. 5 టైమ్స్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై హిట్మ్యాన్ రోహిత్ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. రోహిత్ డకౌట్ అయిన తర్వాత ముంబై బ్యాటర్లు వరుస విరామాల్లో పెవిలియన్ బాట పట్టారు. 31 రన్స్తో తిలక్వర్మ టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబై విసిరిన 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై అలవోకగా ఛేదించింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టి సీఎస్కేకు విజయాన్ని అందించారు.
చెపాక్లో విజిల్ మోత

Related Post

వేలంలో గాలం ఎవరికి?వేలంలో గాలం ఎవరికి?
ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరగనున్నదని సమాచారం. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి ఇండియా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడనుంది. ఐతే

బట్లర్ వేలంలోకి వస్తే..ఆ టీమ్కేబట్లర్ వేలంలోకి వస్తే..ఆ టీమ్కే
రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ జాస్ బట్లర్..ఆ ఫ్రాంచైజీని వదిలి ఆక్షన్లోకి రావాలనుకుంటున్నాడట. ఒకవేళ అదే జరిగితే ఈసారి జరగబోయే మెగా ఆక్షన్లో ఇతడికి జాక్పాట్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మ్యాచ్ విన్నర్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీలు చాలా

నాయకుడొచ్చాడు..రికార్డులు లెక్కబెట్టండినాయకుడొచ్చాడు..రికార్డులు లెక్కబెట్టండి
మహేంద్రసింగ్ ధోని..మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టడంతో క్రికెట్ ప్రపంచంలో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం వరుస ఓటములతో ఉన్న సీఎస్కేని విజిల్ వేసి మేల్కొలుపుతాడా? అనేది ఆసక్తిరేపుతోంది. ఎందుకంటే ధోని కెప్టెన్గా ఏదైనా చేయగల సమర్థుడు.