గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నట్టు కమిన్స్ తెలిపాడు. మరోవైపు గుజరాత్ టైటన్స్ ఒక మార్పు చేసింది. కరీమ్ జనత్ ప్లేస్లో జెరాల్డ్ కొయెట్జియాను జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్లో నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు జరిగితే..మూడుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ గెలిచింది. ఒకే ఒక్కసారి ఛేజ్ చేసిన టీమ్ గెలిచింది. మరి ఈ లాజిక్ ప్యాట్ కమిన్స్ మిస్ అయ్యాడా..? లేక కమిన్స్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనేది మ్యాచ్ ఫలితం తర్వాత తెలుస్తుంది.
టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?

Related Post

వేలంలో గాలం ఎవరికి?వేలంలో గాలం ఎవరికి?
ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరగనున్నదని సమాచారం. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి ఇండియా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడనుంది. ఐతే

చంటి లోకల్స్ ఫైట్చంటి లోకల్స్ ఫైట్
గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్..ఈ మ్యాచ్లో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది హార్దిక్ పాండ్య వర్సెస్ శుభ్మన్ గిల్..హార్దిక్ పాండ్య గుజరాత్కు చెందిన క్రికెటర్ అతడు గతంలో గుజరాత్ టైటన్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ముంబై

లక్నోకి బ్యాడ్ న్యూస్లక్నోకి బ్యాడ్ న్యూస్
గుజరాత్ టైటన్స్తో జరగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐతే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్లో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ మిచెల్ మార్ష్