గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నట్టు కమిన్స్ తెలిపాడు. మరోవైపు గుజరాత్ టైటన్స్ ఒక మార్పు చేసింది. కరీమ్ జనత్ ప్లేస్లో జెరాల్డ్ కొయెట్జియాను జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్లో నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు జరిగితే..మూడుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ గెలిచింది. ఒకే ఒక్కసారి ఛేజ్ చేసిన టీమ్ గెలిచింది. మరి ఈ లాజిక్ ప్యాట్ కమిన్స్ మిస్ అయ్యాడా..? లేక కమిన్స్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనేది మ్యాచ్ ఫలితం తర్వాత తెలుస్తుంది.
టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?

Related Post

లో స్కోర్ థ్రిల్లర్లో బల్లేబల్లేలో స్కోర్ థ్రిల్లర్లో బల్లేబల్లే
రెండొందలు..రెండొందలకు పైగా రన్స్ను ఛేజ్ చేసిన సందర్భాలు చూశాం..యమా థ్రిల్లింగ్ అనిపించాయి. మొన్న సన్రైజర్స్ పై 245 రన్స్ కాపాడుకోలేకపోయిన పంజాబ్..ఇప్పుడు కేకేఆర్పై 112 పరుగుల స్కోర్ను కాపాడుకుని ఇది అంతకుమించిన థ్రిల్ ఇచ్చింది. రికార్డ్ క్రియేట్ చేసింది. 112 రన్స్

నువ్వేం చేశావో అర్థమవుతోందా..?నువ్వేం చేశావో అర్థమవుతోందా..?
ఇషాన్ కిషన్ .అతి పెద్ద పొరపాటు చేసి క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకుల ఆగ్రహానికి గురవుతున్నాడు. అప్పటికే సన్రైజర్స్ టీమ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయి..తిప్పలు పడుతోంది. ఆ దశలో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్, దీపక్ చహార్ బౌలింగ్లో

అబ్బా..ఈ లార్డ్ ఒకడు..భలే తగులుకున్నాడుఅబ్బా..ఈ లార్డ్ ఒకడు..భలే తగులుకున్నాడు
ఆక్షన్లో అన్సోల్డ్..అమ్ముడుపోలేదు కానీ టోర్నీకి కొన్ని రోజుల ముందు అవకాశం అతణ్ని వదల్లేదు. గాయంతో టోర్నీకి దూరమైన మొహిషిన్ ఖాన్ ప్లేస్లో శార్దూల్ను తీసుకుంది లక్నో. అదే ఆ జట్టుకు ఇప్పుడు కలిసొస్తోంది. లార్డ్ అని పిలుచుకునే శార్దూల్..నిజంగానే లక్నవూకు దేవుడిలా