వరుసగా 5 మ్యాచ్లు గెలిస్తేనే..ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశమున్న దశలో సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ చేతిలో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 224 రన్స్ చేయగా..భారీ లక్ష్య చేదనలో సన్రైజర్స్ హైదరాబాద్ చతికిలపడింది. ఓపెనర్లు శుభారంభం అందించినా..గుజరాత్ బౌలర్లు చేసి మిడిల్ ఓవర్లలో కట్టడి చేశారు. హెడ్ 20 రన్స్ చేసి ఔటవగా, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ (74) చేసి దూకుడుగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. ఆ తర్వాత సాధించాల్సిన రన్రేట్ భారీగా పెరగడంతో సన్రైజర్స్కు ఓటమి తప్పలేదు. 10 మ్యాచుల్లో 7 ఓటములతో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇక మిగిలిన 4 మ్యాచుల్లోనూ గెలిచినా ప్లే ఆఫ్స్కు చేరలేదు. ఎందుకంటే టాప్లో ఉన్న జట్ల మధ్య 6 జట్లకు 16 పాయింట్లు సాధించే అవకాశాలున్నాయి.
సన్రైజర్స్కి ఇక నో చాన్స్

Related Post

ఢిల్లీ పవర్ ప్లే మరీ దారుణంఢిల్లీ పవర్ ప్లే మరీ దారుణం
164 రన్స్ టార్గెట్ ఈజీ అవుతుందనుకుంటే..ఆర్సీబీ బౌలర్లు విజృంభించడంతో ఢిల్లీ పవర్ ప్లే పేలవంగా ముగిసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన యశ్ దయాల్…ఐదో బంతికే ఫాఫ్ డుప్లెసీని ఔట్ చేయగా, ఆ తర్వాత ఓవర్ తొలి బంతికే భువనేశ్వర్ కుమర్..ఫేజర్

టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?
గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నట్టు కమిన్స్ తెలిపాడు. మరోవైపు గుజరాత్ టైటన్స్ ఒక మార్పు చేసింది. కరీమ్

మ్యాచ్ విన్నర్ లేడు..ఆ ముగ్గురు అవసరమా?మ్యాచ్ విన్నర్ లేడు..ఆ ముగ్గురు అవసరమా?
థలా పగ్గాలు చేపట్టినా, సీఎస్కే తలరాత మాత్రం మారలేదు. కోల్కత నైట్రైడర్స్ చేతిలో ఘోర పరాజయం తప్పలేదు. 5 సార్లు ఛాంపియన్గా గెలిచిన టీమ్..తమ సొంతగడ్డపై 20 ఓవర్లు ఆడినా 103 రన్స్ మాత్రమే చేయడమంటే..ఇంతకు మించిన ఘోర అవమానం మరొకటి