ఈ సీజన్ ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కోల్కత నైట్రైడర్స్ను వారి సొంతగడ్డపైనే ఓడించి విజయాల సిక్సర్ కొట్టింది. 12 పాయింట్లతో టేబుల్లో టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్కు మిస్టర్ కన్సిస్టెంట్ సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్దిరిపోయే ఆరంభాన్నిచ్చారు. సుదర్శన్ 52 రన్స్ చేయగా, గిల్ 90 రన్స్ వద్ద ఔటై సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. బట్లర్ (41) కూడా విజృంభించడంతో గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 రన్స్ చేసింది. 199 పరుగుల టార్గెట్ను ఛేదించడంలో కేకేఆర్ పూర్తిగా విఫలమైంది. కెప్టెన్ రహానే హాఫ్ సెంచరీ (50) చేసినా, మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, రషీద్ఖాన్కు చెరో 2 వికెట్లు దక్కాయి.
GT..యూ బ్యూటీ

Related Post

చంటి లోకల్స్ ఫైట్చంటి లోకల్స్ ఫైట్
గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్..ఈ మ్యాచ్లో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది హార్దిక్ పాండ్య వర్సెస్ శుభ్మన్ గిల్..హార్దిక్ పాండ్య గుజరాత్కు చెందిన క్రికెటర్ అతడు గతంలో గుజరాత్ టైటన్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ముంబై

విజిల్ మోగట్లే..విజిల్ మోగట్లే..
చెన్నై సూపర్ కింగ్స్ , ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన టీమ్..ఈ సీజన్లో నాసిరకం ఆటతీరు కనబరుస్తోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లోనూ ఓటమిపాలైంది. హోమ్ గ్రౌండ్ చెపాక్లో చెన్నై చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి

మ్యాచ్ విన్నర్ లేడు..ఆ ముగ్గురు అవసరమా?మ్యాచ్ విన్నర్ లేడు..ఆ ముగ్గురు అవసరమా?
థలా పగ్గాలు చేపట్టినా, సీఎస్కే తలరాత మాత్రం మారలేదు. కోల్కత నైట్రైడర్స్ చేతిలో ఘోర పరాజయం తప్పలేదు. 5 సార్లు ఛాంపియన్గా గెలిచిన టీమ్..తమ సొంతగడ్డపై 20 ఓవర్లు ఆడినా 103 రన్స్ మాత్రమే చేయడమంటే..ఇంతకు మించిన ఘోర అవమానం మరొకటి