ఐపీఎల్లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ పై హాఫ్ సెంచరీ చేయడంతో కోహ్లీ 50+ స్కోర్ల సంఖ్య 67కు చేరింది. అంతకు ముందు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట (66) ఉండేది. విరాట్ ఆ రికార్డును అధిగమించాడు. కోహ్లీ ఐపీఎల్లో ఇప్పటి వరకు 8326 రన్స్ చేయగా..ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ 6565 పరుగులు చేయగా ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి. శిఖర్ ధావన్కు 53 50+ స్కోర్లు, రోహిత్కు 46 ఉన్నాయి.
వార్నర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్

Related Post

అబ్బా..ఈ లార్డ్ ఒకడు..భలే తగులుకున్నాడుఅబ్బా..ఈ లార్డ్ ఒకడు..భలే తగులుకున్నాడు
ఆక్షన్లో అన్సోల్డ్..అమ్ముడుపోలేదు కానీ టోర్నీకి కొన్ని రోజుల ముందు అవకాశం అతణ్ని వదల్లేదు. గాయంతో టోర్నీకి దూరమైన మొహిషిన్ ఖాన్ ప్లేస్లో శార్దూల్ను తీసుకుంది లక్నో. అదే ఆ జట్టుకు ఇప్పుడు కలిసొస్తోంది. లార్డ్ అని పిలుచుకునే శార్దూల్..నిజంగానే లక్నవూకు దేవుడిలా

రివేంజ్తో కమ్ బ్యాక్ అవుతారా?రివేంజ్తో కమ్ బ్యాక్ అవుతారా?
గత సీజన్లో అద్భుతంగా ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్..ఫైనల్ మ్యాచ్లో కోల్కత నైట్రైడర్స్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి బదులు తీర్చుకునే టైమ్ వచ్చింది. ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్తో తలపడబోతోంది సన్రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో రాజస్థాన్

బిగ్ మ్యాచ్..బిగ్ ప్లేయర్స్..ఫ్యాన్స్కు పండగేబిగ్ మ్యాచ్..బిగ్ ప్లేయర్స్..ఫ్యాన్స్కు పండగే
గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య థ్రిల్లర్ మ్యాచ్ జరగడం ఖాయం..వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్ ఊపులో ఉంది టైటన్స్…ఇక వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తోంది రాయల్స్. రెండు టీమ్లూ గెలుపు జోరుతో ఈ మ్యాచ్కు