ఐపీఎల్లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ పై హాఫ్ సెంచరీ చేయడంతో కోహ్లీ 50+ స్కోర్ల సంఖ్య 67కు చేరింది. అంతకు ముందు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట (66) ఉండేది. విరాట్ ఆ రికార్డును అధిగమించాడు. కోహ్లీ ఐపీఎల్లో ఇప్పటి వరకు 8326 రన్స్ చేయగా..ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ 6565 పరుగులు చేయగా ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి. శిఖర్ ధావన్కు 53 50+ స్కోర్లు, రోహిత్కు 46 ఉన్నాయి.
వార్నర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్

Categories:
Related Post

14 ఏళ్లకే అరంగేట్ర వైభవం..14 ఏళ్లకే అరంగేట్ర వైభవం..
ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతి చిన్న వయసులో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన క్రికెటర్గా వైభవ్ సూర్యవన్షి రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజులతో అతి పిన్న వయస్కుడిగా సూర్యవన్షి ఉండగా..అంతకు ముందు ప్రయాస్ రే బర్మన్ ఆర్సీబీ తరపున 16 ఏళ్ల

6 బంతుల్లో 6 సిక్స్ల ఆర్య..ఇప్పుడు సెంచరీ6 బంతుల్లో 6 సిక్స్ల ఆర్య..ఇప్పుడు సెంచరీ
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య..సెంచరీతో దుమ్మురేపాడు. ఇవాళ ఇతడే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇంతకీ ఎవరీ ఆర్య? ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అండర్-19లోనూ తనదైన మార్క్ చూపించాడు. 2021లో దేశవాళీ టీ20లో

చెపాక్లో విజిల్ మోతచెపాక్లో విజిల్ మోత
చెన్నై సూపర్ కింగ్స్ సొంతగ్రౌండ్ చెపాక్లో శుభారంభం చేసింది. 5 టైమ్స్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై హిట్మ్యాన్ రోహిత్ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. రోహిత్ డకౌట్ అయిన తర్వాత ముంబై బ్యాటర్లు వరుస విరామాల్లో