చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది రివేంజ్ టైమ్..ఈ రెండు జట్ల మధ్య అంతకు ముందు చెన్నైలో మ్యాచ్ జరగగా..సీఎస్కే ముంబైని ఓడించింది. మరి ఇప్పుడు ముంబై ఇలాఖా వాంఖడేలో మ్యాచ్ జరుగుతుంది. మరి హోమ్ అడ్వాంటేజ్ తీసుకుని చెన్నైకి ఇచ్చిపడేయాలని ముంబై చూస్తోంది. ఐతే చెన్నై జట్టులో డెవాల్డ్ బ్రెవిస్ చేరాడు. గాయంతో టోర్నీకి దూరమైన గుర్జప్నీత్ సింగ్ స్థానంలో ఇతడిని రూ. 2.2 కోట్లకు తీసుకుంది. 2022, 2024 సీజన్లలో ముంబై ఇండియన్స్కు ఆడిన బ్రెవిస్..వాంఖడేలో ఈసారి ఎల్లో డ్రెస్లో కనిపించబోతున్నాడు. ఈ సీజన్లో తమ మాజీ ప్లేయర్సే ఆయా టీమ్ల ఓటమికి కారణమవుతున్నారు. మరి అదే ట్రెండ్ కంటిన్యూ అవ్వాలని బ్రెవిస్ వాంఖడేలో అదరగొట్టాలని సీఎస్కే ఆశపడుతోంది. మరి బ్రెవిస్ను ఆడిస్తారా..? బ్రెవిస్ ముంబై పాలిట విలన్లా మారతాడా…అనేది ఆసక్తిరేపుతోంది.
చెన్నై ప్లాన్ ప్రకారమే అతడిని తెచ్చింది

Related Post

ఇద్దరిలో ఎవరు? నలుగురిలో ఎవరు?ఇద్దరిలో ఎవరు? నలుగురిలో ఎవరు?
మరోకొన్ని గంటల్లో ముంబై ఇండియన్స్ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుందో తేలిపోతుంది. ఇప్పటికే మిగతా జట్లు కనీసం ఒకరిద్దరి విషయంలో క్లారిటీకి వచ్చినా, ముంబై ఇండియన్స్ మాత్రం ఏ చిన్న హింట్ కూడా ఇవ్వడం లేదు. ముఖ్యంగా రోహిత్శర్మ ఆటగాడిగా కంటిన్యూ అవుతాడా

ఆర్సీబీ పాంచ్ పటాకాఆర్సీబీ పాంచ్ పటాకా
సొంతగడ్డపై ఓడిపోతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..ప్రత్యర్థి వేదికల్లో చెలరేగి ఆడుతోంది. తాజాగా ములన్పూర్లో పంజాబ్పై గెలిచి ఐదో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ విసిరిన 158 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో చేజ్ చేసింది. కేవలం 3 వికెట్లే కోల్పోయి టార్గెట్

రషీద్ వికెట్ తీశాడోచ్..రషీద్ వికెట్ తీశాడోచ్..
ఆఫ్గన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్..ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా అక్కడ తనుంటాడు. లెక్కలేనన్ని వికెట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఐపీఎల్లోనూ రషీద్ఖాన్కు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఎప్పుడు బౌలింగ్ చేసినా వికెట్ గ్యారెంటీ. కానీ ఈ