మొత్తానికి కొన్ని గంటలుగా బెంగళూరులో కురుస్తున్న వర్షం ఆగిపోయింది. తొమ్మిదిన్నరకు టాస్ వేయగా..పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో వరుసగా మూడోసారి మొదట బ్యాటింగ్ చేయబోతోంది. రెండు సార్లు మొదట బ్యాటింగ్ చేసి ఓడిపోయింది. మరి వర్ష ప్రభావిత ఈ మ్యాచ్లో ఫేట్ మారుతుందో చూడాలి. పంజాబ్ కింగ్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మ్యాక్స్వెల్ ప్లేస్లో మార్కస్ స్టొయినిస్ టీమ్లోకి రాగా, హర్ప్రీత్ బ్రార్ను కూడా తీసుకున్నారు. ఆర్సీబీ మాత్రం గత మ్యాచ్లో ఆడిన టీమ్తోనే బరిలోకి దిగుతోంది. మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించారు. పవర్ ప్లే 4 ఓవర్లు. నలుగురు బౌలర్లు 3 ఓవర్లు వేయొచ్చు.
వాన ఆగింది.. ఆర్సీబీదే బ్యాటింగ్..

Related Post

టికెట్ల గొడవ..పిచ్ ఇష్యూకి కారణమా?టికెట్ల గొడవ..పిచ్ ఇష్యూకి కారణమా?
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. మ్యాచ్ చూసినవాళ్లెవరైనా సరే..పిచ్ గురించే మాట్లాడుతారు. స్లో వికెట్ లాగా అనిపించినప్పటికీ, గుజరాత్ బ్యాటర్లు రెచ్చిపోయిన చోట, సన్రైజర్స్ బ్యాటర్లు ఎందుకు తేలిపోయారు. సాయి కిశోర్ వంటి స్పిన్నర్ సత్తాచాటిన చోట..సన్రైజర్స్

పటేల్ కెప్టెన్సీ..ముఖేశ్ అదుర్స్పటేల్ కెప్టెన్సీ..ముఖేశ్ అదుర్స్
ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం అందించారు ఓపెనర్లు ఫిల్సాల్ట్, విరాట్ కోహ్లీ. అటు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ రెండో ఓవర్లోనే బౌలింగ్కు దిగాడు. ఐనప్పటికీ స్కోర్ వేగం తగ్గలేదు. ముఖ్యంగా

ఇప్పుడు పీటర్సన్..అసలు రీజన్ ధావన్ఇప్పుడు పీటర్సన్..అసలు రీజన్ ధావన్
అశుతోష్ శర్మ..పంజాబ్ కింగ్స్ను గెలిపించిన హీరో. లక్నో సూపర్ జెయింట్స్ పై హీరోచిత ఇన్నింగ్స్ ఆడి 210 పరుగుల టార్గెట్ను చేదించడంలో కీ రోల్ ప్లే చేశాడు ఈ యంగ్స్టర్. ఐతే మ్యాచ్ గెలిపించిన తర్వాత అతడు స్విచ్ హిట్ కొట్టినట్టు