గుజరాత్ టైటన్స్తో జరగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐతే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్లో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడని కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. మార్ష్ స్థానంలో హిమ్మత్ సింగ్ను జట్టులోకి తీసుకున్నాడు చెప్పాడు. మరోవైపు గుజరాత్ టైటన్స్ వాషింగ్టన్ సుందర్ను ప్లేయింగ్ లెవన్లోకి తీసుకుంది. ప్రసిద్ కృష్ణ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. మరి ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్ టైటన్స్ రెండొందల మార్క్ చేరుకుంటుందా? అనేది ఆసక్తికరం.
లక్నోకి బ్యాడ్ న్యూస్

Related Post

అబ్బా..ఈ లార్డ్ ఒకడు..భలే తగులుకున్నాడుఅబ్బా..ఈ లార్డ్ ఒకడు..భలే తగులుకున్నాడు
ఆక్షన్లో అన్సోల్డ్..అమ్ముడుపోలేదు కానీ టోర్నీకి కొన్ని రోజుల ముందు అవకాశం అతణ్ని వదల్లేదు. గాయంతో టోర్నీకి దూరమైన మొహిషిన్ ఖాన్ ప్లేస్లో శార్దూల్ను తీసుకుంది లక్నో. అదే ఆ జట్టుకు ఇప్పుడు కలిసొస్తోంది. లార్డ్ అని పిలుచుకునే శార్దూల్..నిజంగానే లక్నవూకు దేవుడిలా

ఇదేందయ్యా ఇది..163 ఏందయ్యాఇదేందయ్యా ఇది..163 ఏందయ్యా
ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆర్సీబీ ఆరంభించిన విధానం చూస్తే, ఇది చాలా తక్కువ స్కోరులా అనిపిస్తోంది. దూకుడుగా ఆరంభించి, పవర్ ప్లేలో 64 రన్స్

ఇద్దరిలో ఎవరు? నలుగురిలో ఎవరు?ఇద్దరిలో ఎవరు? నలుగురిలో ఎవరు?
మరోకొన్ని గంటల్లో ముంబై ఇండియన్స్ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుందో తేలిపోతుంది. ఇప్పటికే మిగతా జట్లు కనీసం ఒకరిద్దరి విషయంలో క్లారిటీకి వచ్చినా, ముంబై ఇండియన్స్ మాత్రం ఏ చిన్న హింట్ కూడా ఇవ్వడం లేదు. ముఖ్యంగా రోహిత్శర్మ ఆటగాడిగా కంటిన్యూ అవుతాడా