గుజరాత్ టైటన్స్తో జరగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐతే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్లో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడని కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. మార్ష్ స్థానంలో హిమ్మత్ సింగ్ను జట్టులోకి తీసుకున్నాడు చెప్పాడు. మరోవైపు గుజరాత్ టైటన్స్ వాషింగ్టన్ సుందర్ను ప్లేయింగ్ లెవన్లోకి తీసుకుంది. ప్రసిద్ కృష్ణ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. మరి ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్ టైటన్స్ రెండొందల మార్క్ చేరుకుంటుందా? అనేది ఆసక్తికరం.
లక్నోకి బ్యాడ్ న్యూస్

Related Post

ఫస్ట్ ఓవర్లోనే రెండు లైఫ్లుఫస్ట్ ఓవర్లోనే రెండు లైఫ్లు
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్కు మొదటి ఓవర్లోనే రెండు లైఫ్లు వచ్చాయి. తొలి ఓవర్ దీపక్ చాహర్ బౌలింగ్ చేయగా.. ఓపెనర్ అభిషేక్శర్మ తొలి బంతికే స్లిప్లో ఔట్ అవ్వాల్సింది, కాని

ఇద్దరిలో ఎవరు? నలుగురిలో ఎవరు?ఇద్దరిలో ఎవరు? నలుగురిలో ఎవరు?
మరోకొన్ని గంటల్లో ముంబై ఇండియన్స్ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుందో తేలిపోతుంది. ఇప్పటికే మిగతా జట్లు కనీసం ఒకరిద్దరి విషయంలో క్లారిటీకి వచ్చినా, ముంబై ఇండియన్స్ మాత్రం ఏ చిన్న హింట్ కూడా ఇవ్వడం లేదు. ముఖ్యంగా రోహిత్శర్మ ఆటగాడిగా కంటిన్యూ అవుతాడా

నువ్వేం చేశావో అర్థమవుతోందా..?నువ్వేం చేశావో అర్థమవుతోందా..?
ఇషాన్ కిషన్ .అతి పెద్ద పొరపాటు చేసి క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకుల ఆగ్రహానికి గురవుతున్నాడు. అప్పటికే సన్రైజర్స్ టీమ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయి..తిప్పలు పడుతోంది. ఆ దశలో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్, దీపక్ చహార్ బౌలింగ్లో