ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆర్సీబీ ఆరంభించిన విధానం చూస్తే, ఇది చాలా తక్కువ స్కోరులా అనిపిస్తోంది. దూకుడుగా ఆరంభించి, పవర్ ప్లేలో 64 రన్స్ చేసి 2 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ..ఆ తర్వాత కోహ్లీ (22), కెప్టెన్ పతిదార్ (25)ను కోల్పోవడంతో కష్టాల్లో పడింది. అనంతరం లివింగ్స్టన్, జితేశ్ కూడా సింగిల్ డిజిట్స్కే ఔటవడంతో స్కోరు వేగం మందగించింది. కృనాల్ (18) సహకారంతో టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 నాటౌట్) ఆఖర్లో రెచ్చిపోయాడు. రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. డేవిడ్ ఈ రేంజ్లో ఆడితేనే ఆర్సీబీకి కనీసం 163 పరుగులైనా వచ్చాయి. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్, విప్రజ్ చెరో రెండు వికెట్లు తీసి ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ని కోలుకోలేని దెబ్బతీశారు. ఈ ఇద్దరూ 5 కంటే తక్కువ ఎకానమీతో రన్స్ ఇవ్వడం హైలైట్.
ఇదేందయ్యా ఇది..163 ఏందయ్యా

Related Post

వెళ్లిపోతున్న ట్రావిస్ హెడ్ ?వెళ్లిపోతున్న ట్రావిస్ హెడ్ ?
సన్రైజర్స్ హైదరాబాద్ డ్యాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన స్వదేశం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్టు సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల హెడ్ ఆసీస్కు పయనమయ్యే చాన్స్ ఉంది. ఒకవేళ హెడ్ రాబోయే మ్యాచ్లకు మిస్సైతే సన్రైజర్స్కు కోలుకోలేని దెబ్బపడినట్టే. ఇప్పటికే ఆడిన మూడు

నాయకుడొచ్చాడు..రికార్డులు లెక్కబెట్టండినాయకుడొచ్చాడు..రికార్డులు లెక్కబెట్టండి
మహేంద్రసింగ్ ధోని..మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టడంతో క్రికెట్ ప్రపంచంలో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం వరుస ఓటములతో ఉన్న సీఎస్కేని విజిల్ వేసి మేల్కొలుపుతాడా? అనేది ఆసక్తిరేపుతోంది. ఎందుకంటే ధోని కెప్టెన్గా ఏదైనా చేయగల సమర్థుడు.

అబ్బా..ఈ లార్డ్ ఒకడు..భలే తగులుకున్నాడుఅబ్బా..ఈ లార్డ్ ఒకడు..భలే తగులుకున్నాడు
ఆక్షన్లో అన్సోల్డ్..అమ్ముడుపోలేదు కానీ టోర్నీకి కొన్ని రోజుల ముందు అవకాశం అతణ్ని వదల్లేదు. గాయంతో టోర్నీకి దూరమైన మొహిషిన్ ఖాన్ ప్లేస్లో శార్దూల్ను తీసుకుంది లక్నో. అదే ఆ జట్టుకు ఇప్పుడు కలిసొస్తోంది. లార్డ్ అని పిలుచుకునే శార్దూల్..నిజంగానే లక్నవూకు దేవుడిలా