ఆఫ్గన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్..ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా అక్కడ తనుంటాడు. లెక్కలేనన్ని వికెట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఐపీఎల్లోనూ రషీద్ఖాన్కు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఎప్పుడు బౌలింగ్ చేసినా వికెట్ గ్యారెంటీ. కానీ ఈ సీజన్లో సీన్ మారింది. రషీద్ ఈ మ్యాచ్లో ఐనా వికెట్ తీస్తాడా అనేలా అతడి ఫామ్ పడిపోయింది. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడగా..తొలి మ్యాచ్లో పంజాబ్పై ఒక వికెట్ తీశాడు. ఆ తర్వాత మూడు మ్యాచుల్లోనూ వికెట్లేమీ దక్కలేదు. పోనీ రన్స్ కట్టడి చేశాడా అంటే అదీ లేదు. ఐతే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రషీద్ఖాన్కు కాస్త ఊరట లభించింది. మూడు మ్యాచ్ల తర్వాత మళ్లీ వికెట్ దక్కింది. ధృవ్ జురేల్ను ఔట్ చేయడం ద్వారా వికెట్ల లోటును భర్తీ చేసుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ 14వ ఓవర్లో శుభమ్ దూబెను కూడా ఔట్ చేసి ..మొత్తానికి ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీశాడు.
రషీద్ వికెట్ తీశాడోచ్..

Categories:
Related Post

కింగ్స్ ఫైట్ పంజాబ్దేకింగ్స్ ఫైట్ పంజాబ్దే
పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రియాన్ష్ ఆర్య సెంచరీ సాయంతో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. వరుసగా

కప్పు ముఖ్యం బిగిలు..కప్పు ముఖ్యం బిగిలు..
ఈ నలుగురు యంగ్ ఇండియా కెప్టెన్స్..తమ తమ టీమ్స్ను ఐపీఎల్లో బ్రహ్మాండంగా నడిపిస్తున్న తీరు చూస్తే..వీళ్లలో ఒకరు కప్పు కొట్టడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ జెయింట్స్

చెన్నై ప్లాన్ ప్రకారమే అతడిని తెచ్చిందిచెన్నై ప్లాన్ ప్రకారమే అతడిని తెచ్చింది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది రివేంజ్ టైమ్..ఈ రెండు జట్ల మధ్య అంతకు ముందు చెన్నైలో మ్యాచ్ జరగగా..సీఎస్కే ముంబైని ఓడించింది. మరి ఇప్పుడు ముంబై ఇలాఖా