ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరగబోయే రెండో టెస్ట్ కోసం కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. చెపాక్లో ఘన విజయం సాధించిన టీమిండియా…ఇప్పుడు కాన్పూర్లో రెండో టెస్ట్కు సిద్ధమైంది. చెపాక్లో అశ్విన్, పంత్, గిల్ సెంచరీలు చేసి ఊపు మీదున్నారు. ఐతే కాన్పూర్లో ఎవరు సెంచరీలు చేస్తారా? అనేది అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. కాన్పూర్లో ఇప్పటి కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్కు ఒక స్వీట్ మెమొరీ ఉంది. ఈ ముగ్గురూ 2009లో శ్రీలంకపై ఇదే వేదికలో సెంచరీలు చేశారు. మరి చెపాక్లో నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్, కింగ్ కోహ్లీ నుంచి శతకం చూడాలనేదే అభిమానుల కోరిక..
అప్పుడు ఆ ముగ్గురు…ఇప్పుడు ఎవరు?

Related Post

మాస్టర్ చెప్పిన ఆ మూడు తప్పిదాలుమాస్టర్ చెప్పిన ఆ మూడు తప్పిదాలు
సొంతగడ్డపై కివీస్తో వైట్వాష్ చేయించుకుని అపకీర్తి మూటగట్టుకున్న టీమిండియాపై మాజీ క్రికెటర్లు స్మూత్గా చురకలు అంటిస్తున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. టీమిండియా ఈసిరీస్కు సరిగ్గా ప్రిపేర్ కాలేదా? మన బ్యాటర్ల షాట్ సెలక్షన్ సరిగా లేదా?

పేరే కాదు, ఆట కూడా..ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీయేపేరే కాదు, ఆట కూడా..ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీయే
బెంగళూరులో ఇండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర సెంచరీ కొట్టాడు..అందరికీ తెలుసు కదా, రచిన్ రవీంద్ర అనే పేరు ఎవరు, ఎందుకు పెట్టారో కూడా కొద్ది మందికి తెలుసు. ఐనాసరే మరోసారి గుర్తు చేసుకుందాం. ఇతని నాన్న,

సరెసర్లే.. ఎన్నెన్నో అనుకుంటాంసరెసర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం
అబ్బా..మళ్లీ ఇది కూడా సిరీస్ వైట్ వాష్ గురించే కదా. ఔను తప్పదు, ఇది ఇండియా కదా..మిగతా దేశాల్లోలాగా ఇక్కడ క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు, నరాల్లో ప్రవహించే రక్తం లాంటింది. తగిలింది చిన్నదెబ్బ కాదుకదా, అందుకే అన్నింటినీ పరిశీలించాలి.